RSS NEWS

  • జాతీయ పతాకం కోసం బలిదానం
    జాతీయ పతాకం కోసం బలిదానం చేసిన సామా జగన్‌మోహన్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చురుకైన కార్యకర్త. కాకతీయ విశ్వవిద్యాలయం నడిబొడ్డున జాతీయ పతాకానికి జరిగిన అవమానాన్ని ఎదిరించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి జాతి గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో ప్రాణాలర్పించిన యువకిశోరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి జాతీయవాది సామా జగన్‌మోహన్ రెడ్డి. 1980వ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున కాకతీయ […]
  • రిజర్వేషన్లకు సంఘ్ సంపూర్ణ మద్దతు.. అసమానతలు తొలగే వరకూ ఉండాలి..
    దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని తేల్చిచెప్పారు. స్వార్థం కోసమే సంఘ్ పై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. వివాదం లేపి, లబ్ధి పొందాలని చూస్తున్నారని, వివాదంతో తమకు సంబంధం లేదని మోహన్ భాగవత్ అన్నారు. […]
  • విలువలు గల విద్యా బోధన కోసం విద్యాభారతి విజ్ఞాన కేంద్రం…
    ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ ఛాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఆదివారం నాడు హైదరాబాదులో పర్యటిస్తున్నారని విద్యా భారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని నాదర్ గుల్‌లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని వివరాలు తెలియజేశారు. ఎందుకు సంబంధించి నాదర్ గుల్ ప్రాంగణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. భారతదేశమంతటా విలువలు గల విద్యను అందించడంలో పేరుగాంచిన విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా తెలంగాణలో శ్రీ […]
  • పిల్ల‌ల‌ ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న‌ విదేశీ బ‌హుళ జాతి కంపెనీలు
    ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్న‌ట్టే అన్నారు పెద్ద‌లు. మంచి ఆహారాన్ని తీసుకోవ‌డం అనేది ఒక మంచి అల‌వాటు. ఒక‌ప్పుడు మ‌న దేశంలో సాంప్ర‌దాయ వంట‌కాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉండేవి. వాటి వ‌ల్ల మ‌న పెద్ద‌వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ కాలం జీవించేవారు. కానీ ఇప్పుడు పాశ్చ‌త్య పొక‌డ‌ల‌తో కొత్త కొత్త ఆహారాల‌ను తీసుకుంటూ కొత్త రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నాము. ఉరుకుల ప‌రుగుల జీవితంలో పాస్ట్ ఫుడ్స్‌కు అల‌వాటు ప‌డి అనారోగ్యం బారిన […]
  • అయోధ్య బాల రాముడ్ని దర్శించుకున్న 1.5 కోట్ల మంది భక్తులు
    అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి జనవరి 22న జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్య బాల రాముడిని ద‌ర్శించుకున్న‌ట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు కేంద్రంగా మారిన తీర్ధయాత్ర కోసం ప్రతిరోజూ సుమారు లక్ష మంది ఆలయ పట్టణాన్ని సందర్శిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ […]
  • “పోలింగ్ బూత్‌లోనే ఓటు వేస్తా” : 112 ఏళ్ల మ‌హిళ స్ఫూర్తిదాయ‌క నిర్ణ‌యం
    ఇంటి నుంచి ఓటు వేసే అవ‌కాశం కాద‌ని, పౌర విధుల్ని పాటిస్తూ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాల‌ని నిర్ణ‌యం 112 సంవత్సరాల వయస్సులో, దక్షిణ ముంబైకి చెందిన కంచన్‌బెన్ బాద్షా మే 20న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె వయస్సును బ‌ట్టి ఇంటి నుంచే ఓటు వేసే అవ‌కాశం ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటు వేసేందుకు ఆస‌క్తి చూపుతోంది. ఎన్నికల సంఘం 85 ఏళ్లు […]
  • Hanuman Janmotsav: Celebrating tradition, belief and community service; know all about Bajrang Bali’s favourite food
    Hanuman Janmotsav, is widely celebrated on April 23 this year, coinciding with the revered day of Tuesday. This auspicious occasion commemorates the birth of Bhagwan Hanuman, the Rudra avatar of Bhagwan Shiv, believed to be immortal and present on earth to this day. According to legend, Hanuman was born at sunrise on Chaitra Purnima, which […]
  • సర్వలక్షణ సమన్వితుడు హనుమ
    శ్రీమద్రామాయణ కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవారు హనుమే. ఆ కావ్యంలోని బాల, అయోధ్య, అరణ్యకాండల తరువాత కిష్కింధకాండలో ఆయన ప్రస్తావన వస్తుంది. ఆ తరువాత సుందరకాండలో హనుమ విశ్వరూపం కనపడుతుంది. శ్రీరామ పట్టాభిషేకం వరకు కథ ఆయన చుట్టే తిరుగుతుంది. ఆంజనేయుడు పరమ భాగవతోత్తముడే కాదు ప్రభుభక్తి పరాయణుడు, దాస్యభక్తికి ప్రథమోదాహరణ. అనితరసాధ్యుడు, పట్టుదలకు మారుపేరు. అభయం కోరిన వారిని ఆదుకోవడంలో అవసరమైతే ప్రభువుకే వినయ పూర్వకంగా ఎదురునిలిచిన ధీరుడు. వ్యక్తిత్వ […]
  • కేర‌ళ: ఐదేళ్ల‌లో 5338 మంది బాలిక‌లు మిస్సింగ్
    కేర‌ళ రాష్ట్రంలో అనేక మంది బాలిక‌లు, మ‌హిళ‌లు అచూకీ క‌న‌బ‌డ‌కుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చ‌ట్టం ద్వారా వెల్లడ‌యింది. 2024 ఏప్రిల్ 12న తిరువనంతపురంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ప్ర‌జా స‌మాచార అధికారి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇది గిరీష్ భరద్వాజ్, 11 – అస్థిత్వ, రైల్వే సమాంతర రహదారి, శేషాద్రిపుర, బెంగళూరు […]
  • चरित्रवान व्यक्ति ही अपने परिवार, समाज एवं राष्ट्र का भला कर सकते हैं
    हिंदी विवेक प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन पुणे. भगवान महावीर के २५५०वें निर्वाण वर्ष के उपलक्ष्य में हिंदी विवेक मासिक पत्रिका द्वारा प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन किया गया. जैन तपस्वी उपाध्याय प. पू. प्रवीण ऋषि जी महाराज और राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख […]

Invitation to Lecture on Musunuri Nayakulu

DAKSHINAPATHA STUDIES

( An initiative of Center for South Indian Studies)

Invitation to Lecture on Musunuri Nayakulu

(Part of Series of Lectures on Unsung Historical Heroes of Telangana and Andhra Pradesh)

Dakshinapatha Studies an initiative of CSIS, engaged in rigorous Academic Research

and Analysis of Socio-Politico-Economic and Historical events that have bearing on the

contemporary discourse on our Nation Building. As a part of our endeavour to present

the unsung heroes we are conducting lectures. The present lecture is on The Musunuri

Nayakaswho played a key role in re-grouping and re-establishing the native pride

against the invading foreign forces.

Well known writer and researcher Dr Mudigonda Sivaprasad Garu, M.A, PhD agreed to

present his lecture on this subject.

Prof G Anjaiah Garu Head of the Department of History, University Colleg of Arts and

Social Sciences Osmania University agreed to Chair the event.

We now take an opportunity to invite you to be part of such refreshing learning in

historical aspects.

Date and time : 26th March 2023 at 05.00 PM onwards

Venue : ‘ Surabharathi Samithi Conference Hall, Near Osmania University Entrance

Gate, Osmania University Campus, Hyderabad “

Kindly register using the following link https://forms.gle/Cg7uqbGBYTKr7tUg8

 

Dr G Gopal Reddy

President , Board of Trustees

for details contact :

Ch Kalyanachakravarthy 9348579774 ,

research@csisindia.com