RSS NEWS

  • సెప్టెంబర్ 25: మలబార్ హిందూ సామూహిక హత్యాకాండ నిరసన దినం
    వందలాది సంవత్సరాల క్రితం, ISIS గురించి కానీ తాలిబాన్ గురించి కానీ ఎవరికీ తెలియని కాలంలోనే 1921 లోనే మలబార్ లో కొంత మంది మోప్లా ముస్లింలు ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యాభై వేల మందికి పైగా మోప్లా ముస్లిం మత మౌఢ్యవాదులు ఈ ఇస్లామిక్ తీవ్రవాద సైన్యంలో సభ్యులయ్యారు. పోలీసులతో, సైన్యంతో నేరుగా కొన్ని ఘర్షణలు అయ్యాక మోప్లా ముస్లిం తీవ్రవాదులు పొంచి ఉండి గెరిల్లా పోరాటం ప్రారంభించారు. ఆరు నెలల పాటు, ఈ […]
  • ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం
    సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది […]
  • కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు సన్మానం
    కులాంతర వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులకు వ‌రంగ‌ల్ లోని కాకతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సన్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స‌భాధ్య‌క్షుడిగా వ్య‌వ‌హరించిన కాకతీయ విశ్వవిద్యాలయం డీన్(రి) ఆచార్య.కే.విజయ బాబు గారు మాట్లాడుతూ… మన పూర్వీకులు అందించిన గొప్ప జీవన విలువలను కాపాడుకుంటూ, మధ్య కాలంలో వచ్చిన దురాచారాలను లేకుండా చేయడమే సామాజిక సంస్కర్తల ఆశయ‌మ‌న్నారు. పశ్చిమాన స్వామి దయానంద, మహాత్మా జ్యోతిబా ఫూలే, తూర్పున రాజా రామ మోహన రాయ, ఆంధ్రలో కందుకూరి, తెలంగాణలో […]
  • పర్యావరణం కోసం చిన్నారుల చొరవ
    పర్యావరణం గురించి పెద్ద వయస్సు వాళ్లు కొంత చొరవ చూపటం చూస్తుంటాం. కానీ బడికి వెళుతున్న చిన్నారులే ముందుకు వచ్చి పర్యావరణం గురించి పని చేయటం ఆసక్తిదాయకం. విద్యా భారతి కి  అనుబంధంగా ఉండే భారతీయ విజ్ఞానకేంద్రం (BVK) పాఠ‌శాల‌లు ఈ దిశగా చొరవ తీసుకొన్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల బీవీకే పాఠ‌శాల‌లు సేవాభావనతో నడుస్తున్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతం తీరం వెంబడి అనేక గ్రామాల్లో సాగర తీర శుభ్రతా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. […]
  • అశుచి దోష నివారిణి ‘రుషి పంచమి’
    సెప్టెంబర్‌ 20 ‌రుషి పంచమి గాయత్రీ జపం వల్ల ఎప్పటి పాపాలు అప్పుడే పరిహారమవుతాయని శాస్త్రం. రుషి పంచమి వ్రతం కూడా అలాంటిదే. అయితే మొదటిది పురుష సంబంధిత మహామంత్రం కాగా, రెండవది స్త్రీలకు సంబంధించిన వ్రతాంశం. నిత్య జీవితంలో మహిళలు తెలిసో తెలియకో పాల్పడిన అశుచి దోష నివారణకు ఏడాదికి ఒకసారి ‘రుషి పంచమి’ వ్రతం ఆచరిస్తారు. మానవుడు తీర్చుకోవలసిన వాటిలో దేవ, పితృ, రుషి రుణాలు ప్రధానమైనవని పెద్దలు చెబుతారు. రుషులను అర్చించడం ద్వారా […]
  • Vidya Bharati running schools all over Bharat with more than 35 lakhs students and 1.5 lakh teachers
    The Beginning – With a humble beginning of Saraswati Shishu Mandir at Gorakhpur (Uttar Pradesh in 1952, Vidya Bharati did start its long journey and at present we have 12294 formal schools and about 9 thousand non-formal education centres especially single teacher schools spreading across all the states of Bharat with more than 35 lakhs students […]
  • ‘జాతీయ విద్యావిధానం అమలు దిశగా విద్యాభారతి కృషి’
    దేశమంతటా జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి చేస్తున్నదని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు వెల్లడించారు. నాణ్యతతో కూడిన విద్యను అందించే దిశలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు (ఎన్.సీ.ఈ.ఆర్.టీ)  చక్కటి పాఠ్య పుస్తకాల తయారీలో తమ నిపుణుల టీమ్ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. విద్యాభారతి  జాతీయ ప్రధాన కార్యదర్శి అవినీష్ భట్నాగర్ తో కలిసి ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గోరఖ్ పూర్ కేంద్రంగా […]
  • కవన కుతూహల భీమన్న
     – కె.శ్యాంప్రసాద్‌ సెప్టెంబ‌ర్ 19 – బోయి భీమన్న జయంతి  ‘గోచిపెట్టుట నేర్చుకొనగానె బిడ్డకుచేతికి కర్రిచ్చు రైతులార! నడవ నేర్చినతోనె బుడతను గొంపోయిపాలేరు దనముంచు మాలలార! పసిబిడ్డ తెచ్చు సంపాదన కాశించిమనుగడలే మాపు జనకులార! వంటయిల్లే ప్రపంచమ్ముగా చేసితనయల మెడకోయు తల్లులార! జాతి శక్తివిహీనమై చచ్చుచుండకనులను మూసికొంటిరే గాఢనిద్ర శక్తికంతకు మూలము చదువుకానచదువ బంపుడు మీ తనూజాళినింక’ మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. పైన చెప్పుకున్న […]
  • ‘‌ప్రకృతి’ దేవుడికి ప్రణతులు
    సెప్టెంబ‌ర్ 18 ‌వినాయక చవితి – డా।। ఆరవల్లి జగన్నాథస్వామి అర్చన, వ్రతం, క్రతువు, యజ్ఞయాగాదులు.. పక్రియ ఏదైనా తొలిపూజ వేలుపు గణనాథుడే. ముక్కోటి దేవతలలో ఆయనకే దక్కిన అరుదైన గౌరవం. బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాలు ఆయన గాథలను విపులంగా చెప్పాయి. వినాయకుడు ఆధ్యాత్మిక, సామాజిక, విజ్ఞానాత్మక, ఆరోగ్యాది అంశాల సమాహారం. ఆయన ప్రకృతి ప్రేమికుడు. కొన్నేళ్లుగా గణపతి విగ్రహాల తయారీలో రసాయనాల వాడకం ఎక్కువ కావడంతో పర్యావరణానికి ముప్పువాటిల్ల సాగింది. ముఖ్యంగా విగ్రహాల నిమజ్జన […]
  • Vishwakarma Jayanti : Restoring the dignity of Bharatiya Artisans
    Contrary to the master servant relations of the West, we need to nurture a model based on the concept of Industrial Family ‘Saji Narayanan CK May Day is famously known as a commemoration of the agitation for 8 hour work which occurred in Chicago, US on May 1, 1886. But due to untoward handling of […]