अयोध्या. वर्ग विशेष का होने के कारण श्रीराम जन्मभूमि मंदिर में प्रभु श्रीरामलला के प्राण प्रतिष्ठा समारोह में आमंत्रित न किए जाने की बात कहने वालों को राष्ट्रपति के दौरे के साथ उत्तर मिल गया होगा. हालांकि, राजनीतिक स्वार्थी तत्वों को उत्तर देने की आवश्यकता नहीं, पर संभव है कि 01 मई के घटनाक्रम को […]
On 28-4-2024, ‘Vidya Bharati Vignana Kendra’ at Nadergul was inaugurated by Rashtriya Swayam Sevak Sangh Sar Sangh Chalak Sri Mohan Bhagwat ji and Sri Sri Tridandi Chinnajeeyar Swamy. The program was started with the dance performance of Sri Vidyaranya International School students under the guidance of Padma Shri Mataji. Next, kshetra adhyaksha Shri Umamaheswar Garu, […]
Many students who had a nationalist mindset were working with ABVP as activists and many of them have lost their lives in ideological. ‘Amar’ Sama Jagan Mohan Reddy was one of them. He was a man who resisted the alien ideologues like a soldier fighting for the honour of the national flag and didn’t even […]
జాతీయ పతాకం కోసం బలిదానం చేసిన సామా జగన్మోహన్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చురుకైన కార్యకర్త. కాకతీయ విశ్వవిద్యాలయం నడిబొడ్డున జాతీయ పతాకానికి జరిగిన అవమానాన్ని ఎదిరించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి జాతి గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో ప్రాణాలర్పించిన యువకిశోరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి జాతీయవాది సామా జగన్మోహన్ రెడ్డి. 1980వ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున కాకతీయ […]
దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని తేల్చిచెప్పారు. స్వార్థం కోసమే సంఘ్ పై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. వివాదం లేపి, లబ్ధి పొందాలని చూస్తున్నారని, వివాదంతో తమకు సంబంధం లేదని మోహన్ భాగవత్ అన్నారు. […]
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ ఛాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఆదివారం నాడు హైదరాబాదులో పర్యటిస్తున్నారని విద్యా భారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని నాదర్ గుల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని వివరాలు తెలియజేశారు. ఎందుకు సంబంధించి నాదర్ గుల్ ప్రాంగణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. భారతదేశమంతటా విలువలు గల విద్యను అందించడంలో పేరుగాంచిన విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్కు అనుబంధంగా తెలంగాణలో శ్రీ […]
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అన్నారు పెద్దలు. మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. ఒకప్పుడు మన దేశంలో సాంప్రదాయ వంటకాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉండేవి. వాటి వల్ల మన పెద్దవాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ కాలం జీవించేవారు. కానీ ఇప్పుడు పాశ్చత్య పొకడలతో కొత్త కొత్త ఆహారాలను తీసుకుంటూ కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. ఉరుకుల పరుగుల జీవితంలో పాస్ట్ ఫుడ్స్కు అలవాటు పడి అనారోగ్యం బారిన […]
అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి జనవరి 22న జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత ఇప్పటి వరకు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు కేంద్రంగా మారిన తీర్ధయాత్ర కోసం ప్రతిరోజూ సుమారు లక్ష మంది ఆలయ పట్టణాన్ని సందర్శిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్.ఎస్.ఎస్ సర్ […]
ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కాదని, పౌర విధుల్ని పాటిస్తూ పోలింగ్ బూత్లో ఓటు వేయాలని నిర్ణయం 112 సంవత్సరాల వయస్సులో, దక్షిణ ముంబైకి చెందిన కంచన్బెన్ బాద్షా మే 20న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె వయస్సును బట్టి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఎన్నికల సంఘం 85 ఏళ్లు […]
Hanuman Janmotsav, is widely celebrated on April 23 this year, coinciding with the revered day of Tuesday. This auspicious occasion commemorates the birth of Bhagwan Hanuman, the Rudra avatar of Bhagwan Shiv, believed to be immortal and present on earth to this day. According to legend, Hanuman was born at sunrise on Chaitra Purnima, which […]